Home » Covid-19
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 231 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 362 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,233 యాక్టివ
తెలంగాణలో గత 24 గంటల్లో 156 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల ఇద్దరు మరణించారు.
భారతదేశంలో కరోనా మహమ్మారి చిన్నారులపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. 2020 ఏడాదిలో చిన్నారులు తీవ్రంగా మానసికక్షోభకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఢిల్లీ గవర్నమెంట్ వెల్లడించిన రీసెంట్ డేటాలో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. దీని ఫలితంగా ఎదుర్కొనే Sars-Cov-2 వైరస్ వేరియంట్ లో మార్పులు మహమ్మారిని వ్యాప్తి పెంచుతుంది.
కరోనా పుట్టినిల్లు చైనాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో డ్రాగన్ కంట్రీ అప్రమత్తమైంది.
దేశం కోవిడ్ వ్యాక్సిన్ వేయటంలో 103 కోట్ల మార్కును దాటిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్ సుఖ్ మాండవీయ్ ఈరోజు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
దేశంలో మూడోంతుల మందికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసిన చైనా ఇప్పుడు 3-11 ఏళ్ల మధ్య వయస్సు కల వారికి కూడా టీకా వేయాలని నిర్ణయించుకుంది.
కోవిషీల్డ్ టీకాను భారత మార్కెట్ లో రెగ్యులర్ గా అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి అక్టోబర్-24,2021నాటికి బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్లు ధరించని వ్యక్తుల నుంచి రూ.77,37,41,000 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత దేశ ప్రజల ఆయుర్ధాయం సగటున రెండేళ్లు తగ్గిందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అనె సంస్ధ(ఐఐపీఎస్) వెల్లడిం