Home » Covid-19
ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 900కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కేసులు ప
తిరుమలకు వచ్చే 18 ఏళ్ళ లోపు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.
కరోనాను అడ్డుకునే ఫైజర్ టాబ్లెట్..ఎలా పని చేస్తుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అందరు ఆ ఫైజర్ టాబ్లెట్ గురించి ఎదురు చూస్తున్నారు.
మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయానికి వెళ్లి యూఎన్ జనరల్ అసెంబ్లీ(UNGA)76 వ సమావేశంలో ప్రసంగించారు.
కొవిడ్ మహమ్మారిని పారద్రోలడానికి మరో 6 నుంచి 8 వారాల పాటు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ..సెకండ్ వేవ్ మధ్యలోనే మనం ఉన్నామని గురువారం కేంద్రఆరోగ్యశాఖ హెచ్చరించింది. తమను తాము కాపాడుకునుందేకు ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని
సన్రైజర్స్ ఆటగాడు నటరాజన్కు కరోనా పాజిటివ్
ఐపీఎల్ (IPL 2021)...లో మళ్లీ కరోనా కలకలం రేపింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ లో నటరాజన్ కరోనా బారిన పడ్డారు.
తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలతోపాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు కనిపిస్తోంది.
కరోనావైరస్ కారణంగా మన జీవన విధానం, సమాజంతో మనకున్న సంబంధాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.