Home » Covid-19
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మానవాళిని వెంటాడుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా మహమ్మారి ముప్పు మాత్రం తొలగడం లేదు. కొత్త రూపాల్లో ఈ వైరస్ విరుచుకుపడుతూనే ఉంది
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,337 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం వరకు మరో 1,282 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 315 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,866 కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 864 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసులు సంఖ్య 20,30,849 కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసులు శుక్రవారం భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 34,973 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ విగ్రహాల తయారీదారులకు అండగా నిలిచారు. స్టాలిన్ ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం ప్రకటించింది. గణేశ్ విగ్రహాల తయారీదారుల
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గత రెండేళ్లుగా అరకొర వేతన పెంపుతో సరిపెట్టుకుంటున్న ఉద్యోగులకు తీపికబురు అందింది.
కరోనావైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళకు మరో వైరస్ ముప్పు వచ్చి పడింది. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది.