Home » Covid-19
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవటంతో నకిలీ టీకాల సరఫరా పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
ప్రాణాంతక వైరస్ కొవిడ్ మహమ్మారి.. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ లక్షల సంఖ్యలో పొట్టనబెట్టుకుంది. యువకులు కూడా మహమ్మారి ధాటికి...
కారు కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. లేదంటే అదనపు భారం తప్పదు. అవును, కార్ల ధరలు మరింత పెరుగనున్నాయి. ఇప్పటి వరకు ఇన్పుట్ వ్యయం పెరిగిందని దాదాపు అన్ని ఆటోమొబైల్
కోవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చేసిందనే సంకేతాలు భారత్ లో కనిపిస్తోంది. రోజు రోజుకు భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే..
కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ముందుకు వచ్చిన కొవాక్స్ కూటమికి నో చెప్పారు ఉత్తర కొరియా నియంత కిమ్... తమ సొంత స్టైల్లోనే కోవిడ్ ను ఎదుర్కోంటామని ఆయన చెప్పుకొచ్చారు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదా? ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనా? అంటే, అవుననే అంటోంది కేంద్రం. మే 10 నుంచి చూస్తే కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్
కరోనా థర్డ్వేవ్ వస్తుందనే వార్తల నేపధ్యంలో అసోం ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది.
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఉన్న వైరస్ రకాలతో పోలిస్తే.. ఈ వేరియంట్ కు మ్యుటేషన్ రేటు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. కరోనా టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్ కు జత చేయాలని కేంద్రం ఆలోచిస్తోందట. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల్లో 64వేల 550 నమూనాలు పరీక్షించగా 1557 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123