Home » Covid-19
కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, పూర్తిగా కరోనాకు పూర్వం పరిస్థితి వచ్చేందుకు ఇంకా ఎంతో సమయం పట్టేలా కనిపిస్తుంది.
కరోనా కొత్త వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైనదిగా డెల్టా మారింది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపించింది. చాలా దేశాల్లో కరోనా కొత్త కేసులు
కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. లక్ష కేసులతో పాటు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి.
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనే నిపుణులు హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పిల్లలకు ప్రత్యేకించి ఇంకా వ్యాక్సిన్లు
బర్త్ డే, పెళ్లి రోజు, న్యూఇయర్.. ఈ అకేషన్స్ వచ్చాయంటే సెలబ్రేషన్స్ పీక్ లో ఉంటాయి. చిన్న, పెద్ద.. పేద, ధనిక అన్న తేడా లేదు.. అందరూ తమ స్థాయిని బట్టి
దేశవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు అని హెచ్చరిస్తున్న వేళ, తెలంగాణ మాత్రం రాష్ట్ర ప్రజలకు ఊపిరి పీల్చుకునే విషయం చెప్పింది
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 మందికి కరోనా సోకింది. 417 మంది మృతి చెందారు
తరగతుల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూల్లో గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు..
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లలకు కూడా టీకా అందుబాటులోకి తేవాలని ప్రపంచవ్యాప
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారి కేసులు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి.