Home » Covid-19
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వనుంది. 'మ్యాక్స్ యువర్ వ్యాక్స్' లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు
కరోనావైరస్ కొత్త రూపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే డెల్టా వేరియంట్ చుక్కలు చూపిస్తోంది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది చాలదన్నట్టు ల్యామ్డా, ఈటా వంటి వేరియంట్లు ప్రమాదకరంగా మారే చాన్స్ ఉందనే భయాలున్నాయి. అందుకే ఈ వేరియంట్
దేశంలో కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నవారి సంఖ్య 50 కోట్లు దాటింది. శుక్రవారం 43.29 లక్షల డోస్లు ఇవ్వడంతో, దేశంలో 50,03,48,866 డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
డ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ(రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు),వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు.
డెల్టా వేరియంట్.. కరోనా కొత్త రూపాల్లో ఇదీ ఒకటి. మిగతా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారింది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు విస్తరించింది.
వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది.
కరోనావైరస్ మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను వణికించింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. కొత్త రూపాల్లో మళ్లీ విరుచుకుపడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అమెరికాలో
రోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్ ముప్పు 3 రెట్లు తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది.
సెకండ్ వేవ్ దాదాపుగా మందగించిన కొంతకాలానికి కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కంటి మీద కనుకు లేకుండా చేస్తుండగా.. ముఖ్యంగా ఈ మూడో వేవ్ తో పిల్లలకు ముప్పు పొంచి ఉందనే వార్తలు తల్లిదండ్రులను భయాందోళనలకు గురి చేస�
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 30వేలకు దిగువున ఉన్న కేసులు తాజాగా మంగళవారం 42 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.