Home » Covid-19
దేశంలో కోవిడ్ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నా, అయితే ఇవి కల్పిస్తున్న రక్షణ ఎంతకాలం ఉటుందన్నది స్ఫష్టతలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మొత్తం ఆరు సెషన్లలో(4,5,6 తేదీలే) నిర్వహిస్తారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నార�
రాష్ట్రంలో కొవిడ్ నివారణ, వైద్య ఆరోగ్య శాఖలో నాడు-నేడు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తక్కువమంది
అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ కరోనా వైరస్కు సంబంధించి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. గతేడాదిలా లాక్డౌన్లు విధించే పరిస్థితులు రానప్పటికీ ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస�
ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ పై "కోవాగ్జిన్" ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.
మన దేశంలో లభించే ఆయుర్వేద ఔషధం అశ్వగంధ. దీని నుంచి తయారుచేసిన ఔషధంతో ఎంతోమంది కరోనా రోగులు ప్రయోజనం పొందినట్టు అధ్యయనాల్లో రుజువైంది. ఈ క్రమంలో ఇప్పుడు..
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? అసలు నాణేలు, నోట్లపై వైరస్ ఎంతకాలం బతుకుతుంది? ఈ సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అమెరికాలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనలను మరో 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం.. మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.