Home » Covid-19
కరోనా మహమ్మారి ప్రపంచంలోకి వచ్చి విస్తరించిన సమయంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నా కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది కరోనా బారిన పడ్డా
చైనాలో దారుణ పరిస్థితులు...కరోనా వస్తే అంతే సంగతి..!
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంబరపడుతున్నాం. థర్డ్ వేవ్ రాదని కొంతమంది డాక్టర్లు చెబుతుంటే ఈ మహమ్మారి పీడ విరగడి అయిపోతోందని సంతోషపడిపోతున్నాం. కానీ ఈ మాయదారి కరోనా మరో రూపంలోకి మారిందా?అనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఎందుకంటే..కర్ణాట
కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ తదితర పరిస్థితులు విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపాయి. విద్యా సంస్థలు మూసి వేయడంతో పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి.
పెళ్లి పీటల మధ్య ముసిముసి నవ్వులతో మెరిసిపోవాల్సిన వధూవరులకు మాస్క్ కంపల్సరీ. తమిళనాడు రాష్ట్రంలోని మదురై స్వామికన్నిగైకి చెందిన పూల వ్యాపారి మోహన్...చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. చక్కటి మాస్క్ లను రూపొందించాడు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్య�
కరోనా డెల్టా వేరియంట్ దేశ రాజధాని ఢిల్లీపై పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు
చైనాలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
మధ్యప్రదేశ్ ని కరోనా ఏమీ చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు.
మహారాష్ట్రలో ఆగస్టు8 వరకు మొత్తం 45 కోవిడ్ డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.