Home » Covid-19
ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. అదేంటంటే... కరోనా సోకిన వారు కొవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలట. అది రెండు డోసులతో సమానంగా
తెలంగాణలో వచ్చే నెల(సెప్టెంబర్) నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. విద్యాసంస్థలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాయి.
44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు.
అవును 10లక్షలకు పైగా ప్రమాదకర వీడియోలను యూట్యూబ్ తొలగించింది. డేంజరస్ కరోనావైరస్ తప్పుడు సమాచారం ఉన్న వీడియోలను తొలగించాము అని యూట్యూబ్ ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి
కేరళలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
ఒడిశాను కరోనావైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. చిన్నపిల్లలే టార్గెట్ గా పంజా విసురుతోంది. 24 గంటల్లో 131 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
కేరళలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా హాట్స్పాట్గా ఉన్న కేరళలో.. వరుస పండుగ(ఓనమ్) సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పండుగ ముగిసన తర్వాత
అక్టోబర్లో థర్డ్ వేవ్.. డాక్టర్ల వార్నింగ్..!
తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా 8వ తరగతి, ఆపై తరగతుల
పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికి రానట్లే.. అన్నీ కరోనా వేరియంట్లపై పోరాటానికి ఒకే రకమైన మాస్క్ కూడా పనికిరాదు.