Home » Covid-19
కరోనా.. మళ్లీ చంపేస్తోంది. అవును.. ఏడాదిన్నర క్రితం వెలుగుచూసిన కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగలేదనే చెప్పాలి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇటీవల కాస్త తగ్గినట్టు కనిపించినా..
కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేశాడు సోనూసూద్. ఇంకా చేస్తూనే ఉన్నాడు. పేదల పాలిట ఆపద్బాంధవుడిలా మారాడు. కాగా, సోనూసూద్ కొద్దిరోజుల నుంచి కొత్త అవతారం ఎత్తాడు. మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కరోనా కారణంగా తీవ్రంగా
States can decide whether to open schools or not : కరోనా వచ్చాక స్కూల్లు మూతపడ్డాయి. కరోనా వేవ్ ల మాదిరి కొనసాగుతుండటంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నా చదువులు అంతంత మాత్రమే అని చెప్పాలి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు స్కూళ్లు తెరవాలని ని
కరోనా భయమే లేదు. సంతలోకంటే ఎక్కువమంది జనాలు ఉన్నారు. మాస్కులు లేవు. భౌతిక దూరం మర్చిపోయారు. ఆ షాపింగ్ మాల్ లో జనాలను చూసి కమిషనర్ అవాక్కయ్యారు.
కరోనా నివారణపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం
భారత్ తో సహా దాదాపు మరో 10 దేశాలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిక చేసింది. హెచ్చరికలను అతిక్రమించి ఆ దేశాలకు ప్రయాణాలు చేస్తే వారు మూడు సంవత్సరాలపాటు ప్రయాణాలు చేయకుండా నిషేధం విధిస్తామని..చట్టపరమైన
కోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లల్ని గుర్తించటంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు సూచించింది. అనాథ పిల్లలను సాధ్యమైన త్వరగా గుర్తించాలని సూచించింది. ఈ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని స్పష్టంచేసింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఒకవైపు, కరోనా చురుకైన కేసుల సంఖ్య మూడు వారాలుగా తగ్గుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఒకవైపు, కరోనా చురుకైన కేసుల సంఖ్య మూడు వారాలుగా తగ్గిపోతూ వస్తోంది. మరోవైపు 10శాతానికి పైగా సంక్రమణ రేటు ఉన�
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. వైరస్ వెలుగుచూసి ఏడాదిన్నర దాటినా ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరి
దేశంలో కోవిడ్ రెండోదశ విజృంభణ సమమంలో 15 లక్షల మంది డాక్టర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(AFMC) నిర్వహించిన ఓ అధ్యయనాన్ని ఉదహరిస్తూ..కోవిడ్ వైరస్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని మంగళవారం కేం