Home » Covid-19
యావత్ దేశాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి.. యూకేకి మరో పెద్ద సమస్యే తెచ్చి పెట్టింది. అదే బరువు. అవును ఆ దేశ పౌరుల్లో చాలామంది లావు పెరిగారు. సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా అనేక మంది ఇళ్లలో
కరోనా క్యారియర్లుగా వ్యవహరిస్తున్నవారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ వెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.
గతంలో ఇదే జూలో ఉన్న ఎనిమిది గొరిల్లాలకు కరోనా వైరస్ సంక్రమించింది. జూ కీపర్ ద్వారా ఇది గొరిల్లాలకు సంక్రమించిందని అప్పట్లో అధికారులు నిర్ధారించారు.
కొవిడ్-19తో వచ్చే ప్రమాదాల్లో డయాబెటిస్ కూడా ఓ సమస్య కావొచ్చట. మహమ్మారి ప్రభావంతో హాస్పిటలైజ్ అయిన వాళ్లలో కొత్తగా డయాబెటిస్ కనిపిస్తుందని రీసెర్చర్లు అంటున్నారు. హైపర్గ్లేసెమియా.. లేదా ఎక్కువ స్థాయిలో బ్లడ్ షుగర్ నమోదై కొన్ని నెలల పాటు ఇన
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంట్లో భాగంగానే శుక్రవారం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవానికి లక్షల్లో ప్రాణాలు పోయాయి. కొవిడ్ బారినపడటంతో కోట్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. మహమ్మారి ప్రభావం ఆరంభమైనప్పటికే లాక్ డౌన్ మొదలుపెట్టినా..
కోవిడ్ బారినపడి మరణించిన తమ ఉద్యోగుల నామినీలకు రూ. 10లక్షలు ఎక్స్ గ్రేషియా రూపంలో చెల్లించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థలు నిర్ణయించాయి.
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు రిపోర్ట్స్ ఉన్నాయన్నారు. శ్ర�
కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. ఇక పిల్లల పరిస్థితి మరింత దయనీయం. కరోనా కారణంగా లక్షమందికిపైగా పిల్లలు అనాథలుగా మారారు.