Home » Covid-19
బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన రెండు డోసులు వ్యాక్సిన్ వేయించు కున్నారు. అయినా ఆయనకు కరోనా పాజిటివ్ రావటం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.
అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు సడలించడం.. పర్యాటకులు హిల్ స్టేషన్లకు తరలిరావడంతో, మనకే తెలియకుండా మన వెనుక ప్రమాదం పెరిగిపోతుందని అంటున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సమిరన్ పాండా.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనా కేసుల తగ్గుదల రేటు తగ్గాయి.కానీ ఇది హెచ్చరికే అంటున్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. కరోనాపై పోరాటంలో రాబోయే 100 నుంచి 125 రోజులు అత్యంత కీలకమని తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టటం.. పరిస్ధితులు కాస్త అదుపులోకి రావటంతో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన కొన్ని ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఈనెల 19 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వీటిలో 16 ఎక్స్ ప్ర�
కరోనా వైరస్ టీకాలు వేయించుకున్న కస్టమర్లను మాత్రమే ఇండోర్ రెస్టారెంట్లు, బార్ లు, కేఫ్ ల్లోకి అనుమతించాలని గ్రీకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్ రెస్టారెంట్లు బార్లు, కేఫ్ల లోపలకు వచ్చేవారు వ్యాక్సిన్ వేయించుకున్నామని సర్టిఫిక�
ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వం విధించిన కర్ప్యూ ఫలితాలిస్తోంది.
హాస్పిటల్స్ లో చేరాల్సిన పరిస్థితిని తగ్గించడంలో, మరణాలను తగ్గించడంలో కరోనా వ్యాక్సిన్లు కీలకంగా పని చేశాయని తాజా ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది.
ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినం బక్రీద్ సమీపిస్తోంది. ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ జరుపుకోవడానికి ముస్లింలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వ�
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.