Home » Covid-19
రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్నవారికి ఐసీయూలోకి వెళ్లే రిస్క్ 66 శాతం తక్కువగా ఉందని, మరణించే రిస్క్ 81శాతం తక్కువగా ఉందని సర్వే వెల్లడించింది.
కోవిడ్ పై పోరాటంలో అలసత్వం ప్రదర్శించకూడదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండిమన్ మెడికల్ అసోసిషన్(IMA)విజ్ణప్తి చేసింది.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి తెలంగాణ బయటపడిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
దాయాది దేశం పాకిస్తాన్ కోవిడ్ నాలుగో వేవ్ తో పోరాటం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలను సవరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి గం.10 లనుంచి ఉదయం గం.6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
రాష్ట్ర గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ రేపు గిరిజనులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కె.సి. తండాలో ఆమె గిరిజనుల తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంటారు.
కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాడులో జూలై 19 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి, నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్ తో ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోతున్�
Covid 19 India : కరోనావైరస్ మహమ్మారి దేశం నుంచి పూర్తిగా పోకపోవచ్చని ఐసీఎంఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇన్ ఫ్లూయెంజా లానే కరోనావైరస్ ఎప్పటికీ మనతోనే ఉండిపోతుందని అన్నారు. ఏదైనా జనాభా మధ్యన లేదా ప్రాంతంలో కరోనావైరస్ ఉండిపోతుందన్నారు. కరోనా మహమ
చైనాలోని వుహాన్ లో తొలుత వెలుగుచూసిన కొవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా వైరస్ ముప్పు వెంటాడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.