Home » Covid-19
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య ప్రమాదకర స్ధాయికి చేరుకుంటున్నాయి. పచ్చని ప్రకృతితో కళకళలాడే కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.
విశాఖజిల్లా సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మరోసారి పంజా విసురుతోంది.డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జులై మొదటి వారంలో ఈ కేసులు భారీగా పెరిగి 83 శాతంగా ఉన్నాయని సెంటర్ ఫర్ డిసీజెస్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) నిర్ధారించింది.
దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. హమ్మయ్య.. అని జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. దేశంలో కరోనా మరణాలు
అసలే కరోనావైరస్ మహమ్మారి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది చాలదన్నట్టు బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదైంది.
రాష్ట్రంలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని.. వైరస్ ను ఎదుర్కోటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్యా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ.శ్రీనివాస రావు తెలిపారు. డెల్టా వేరియంట్ మరో 2 నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని భా�
దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
పిల్లుల్లో కంటే కుక్కల్లోనే కరోనా వైరస్ ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు అధికంగా ఉన్నట్లు యాంటి బాడీ పరీక్షల్లో నిర్ధారించారు.
దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చిందేకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం(జులై-20,2021)ఉభయసభల ఫ్లోర్ లీడర్స్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో