Home » Covid-19
లేటెస్ట్ గా జరిపిన లాన్సెట్ జర్నల్ లో.. 24 మంది బయాలజిస్టులు, ఎకాలజిస్టులు, ఎపిడెమియోలజిస్టులు, ఫిజియన్లు, పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్లు, వెటరినెరియన్లు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు పాల్గొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ విషయంలో ప్రత్యేక సూచనలు, అధ్యయనాలను విడుదల చేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో 11వేల మంది రోగులపై ప్రభావం చూపిన మెడిసిన్ డేటా పరిశీలించింది WHO
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకునేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల కోవిడ్ సోకి చనిపోయిన తన భర్త బ్యాంకు ఎకౌంట్ నుంచి రూ. 34 లక్షల రూపాయలు మాయం అయినట్లు గుర్తించింది.
రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
కోవిడ్ వ్యాక్సినేషన్ ఫ్లాట్ ఫాం కోవిన్(CoWIN)యాప్ ను ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? వచ్చే నెలలోనే మూడో వేవ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే అంటోంది ఎస్బీఐ.
అమెరికన్ బిలియనీర్ వారెన్ బఫెట్ రీసెంట్ గా సంచలనమైన కామెంట్లు చేశారు. కొవిడ్-19 కంటే దారుణమైన మహమ్మారి పొంచి ఉందని అన్నారు. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా రెడీగా ఉన్నామా అని Berkshire Hathaway సీఈఓ వారెన్ బఫెట్ ప్రశ్నించారు.
Unvaccinated Deaths : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అన్ని దేశాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. తమ ప్రజలకు టీకాలు ఇస్తున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో టీకాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ కరోనా మరణాలు మాత్రం ఆగడ
AP Online Classes : ఏపీలో తరగతుల ప్రారంభ తేదీపై క్లారిటీ వచ్చింది. జూలై 15 నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. దూరదర్శన్, రే�