Home » Covid-19
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. 3వేల లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో
కరోనా నుంచి కాపాడుకునే ఏకైక మార్గం కరోనా మాత్రమే. ఎంత త్వరగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే అంత సేఫ్ అని, నిపుణులు చెబుతున్నారు.
వనస్ధలిపురానికి చెందిన విజయ్ కొద్ది రోజుల క్రితం భార్య కవితను హత్య చేశాడు. ఆమె కరోనాతో మరణించిందని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశాడు
తీరత్సింగ్ రాజీనామాతో ఉత్తరాఖండ్ బీజేపీ శాసన సభా పక్ష సమావేశం 2021, జూలై 03వ తేదీ శనివారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. సాయంత్రానికి కల్లా కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉంది.
పసుపు.. మంచిది కదా అని అతిగా వాడితే అనర్థమేనా? మోతాదు మించితే ప్రమాదం తప్పవా? అసలు అతిగా పసుపు వినియోగిస్తే కలిగే సమస్యలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
AP Corona : ఏపీలో గడచిన 24 గంటల్లో 93వేల 759 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 464 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 667 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 597 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు �
దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గుర�
Delta Variant Dr Fauci : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా డెల్టా వేరియంట్ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. అంతేకాదు ఇది అత్యంత ప్రమాదకరం అని, వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్న మాటలు మరింత కలవరపెడుతున్న�
రాబోయే రోజుల్లో కరోనా డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ప్రస్తుతం ఆ వేరియంట్ 96 దేశాలకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణలో డేంజర్ డెల్టా..?