Home » Covid-19
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా కూడా మూడో వేవ్ గురించి వస్తున్న వార్తలు సామాన్య ప్రజానికాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత్లో కరోనా సెకండ్వేవ్కు కారణమైన డెల్టా వేరియంట్ బలహీనపడినా.. డెల్టా ప్లస్ వేరియంట్గా రూపాంతరం చ
ఏపీ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది.
కరోనా నివారణకు కోవిడ్-19 సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటీ 5లక్షల 50వేల రూపాయల చెక్ను అందజేశాయి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్టణం రీజనల్ ఆఫీస్ పరిధిలోని పరిశ్రమలు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సాధన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దీక్షపై మంత్రి ఆళ్ల నాని తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,22,593కు చేరింది.
జూన్ 30వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రైవ్ను నిర్వహించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ మంగళవారం(29 జూన్ 2021) తెలిపింది.
చిన్నారులు మరియు 18 ఏళ్ల లోపు వారి కోసం చైనాకి చెందిన సినోవాక్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్(CoronaVac)సేఫ్ గా తేలింది.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన దేశానికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.