Home » Covid-19
జపాన్ లోని టోక్యోకు చెందిన సౌజీ అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నాడు. అయితే..అక్కడ హికికోమోరి అనే విధానం ఒకటి ఉందంట. సమాజానికి దూరంగా ఇంట్లోనే గడపడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనిని చాలా మంది పాటిస్తున్నారంట.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ కుంగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది.
‘పరిశోధనలో ఉన్న కరోనా వేరియంట్’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం.. దీని స్పైక్ ప్రొటీన్లో ఎల్452క్యూ, ఎఫ్490ఎస్ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్.. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మరింత ప్రమాదకరంగా మారతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు వెల్లడించింది.
కొవిడ్ మృతులని బట్టి చూస్తుంటే వ్యాక్సిన్ పనితీరు ఎంత మెరుగ్గా ఉందో అర్థమవుతోంది. ప్రత్యేకించి పెద్ద వాళ్లల్లో.. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో చనిపోయిన వాళ్లు దాదాపు అంతా వ్యాక్సినేషన్ చేయించుకోని వారే...
స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఓ వ్యక్తి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడిని చూడటానికి చిన్నారులు ఉత్సాహం చూపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచాడు. వాటికన్ సిటీలోని శాన్ దమాసో వేదికగా ఇది చోటు చేసుకుంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వినాశనం తర్వాత కోవిడ్-19 డెల్టా ప్లస్ కొత్త వేరియంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలను పెంచుతుంది. భారతదేశంలో కనిపించిన డెల్టా వేరియంట్ ప్రపంచంలోని మరో తొమ్మది దేశాలలో కూడా కనిపిస్తోంది.
కరోనా కేసులు తగ్గుతున్నాయని..కాస్త ఊపిరి పీల్చుకోవచ్చని అనుకుంటున్న క్రమంలో మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో భారత్ లో నిన్న (జూన్ 23,2021)ఒక్కరోజే ఏకంగా 54,069 కరోనా కేసుల నమోదుయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకట�
భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం రేపుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్