Home » Covid-19
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుమఖం పట్టటంతో ప్రభుత్వం నేటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేసింది. జులై 1నుంచి క్లాసులు నిర్వహించటానికి అన్నీ సిధ్ధం చేయమని కేబినెట్ విద్యాశాఖ అధికారులకు సూచించింది.
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపలే రంగు,రంగుల ఫంగస్ కేసులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బ్లాక్,వైట్,ఎల్లో, క్రీమ్ ఫంగస్ పేరిట ఇప్పటికే పలు కేసులు వెలుగు చూడగా... తాజాగా గ్రీన్ ఫంగస్ కేసులు బయట పడుతున్నాయి.
భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయ�
కరోనావైరస్ ప్రపంచాన్ని దశలవారీగా ప్రపంచాన్ని చుట్టేస్తూ ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్ కేసులు రోజురోజుకు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి.
కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అంటున్నారు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. వారాల తరబడి విధించిన ప్రక్రియను అన్ లాక్ చేయడంతో ...
ఏపీ ప్రభుత్వం రేపు పెద్ద ఎ్తతున కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. రేపు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.
కొవిడ్ వ్యాప్తితో అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఆంక్షలను మళ్లీ పొడిగించింది కెనడా ప్రభుత్వం. జూలై 21 వరకు అమెరికా-కెనడాల మధ్య ఆంక్షలు కొనసాగతాయని పేర్కొంది. ఈ విషయంలో అమెరికా కూడా ఓకే చెప్పేసింది.
కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే నిరర్ధక భూములను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.
కరోనా వైరస్ కారణంగా భారత్ సర్వనాశనమైందని గురువారం ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా ఇన్ఫెక్షన్కు గురైన తర్వాత రోగి పరిస్థితి గురించిన కీలక సమాచారం ప్రభుత్వం వెల్లడించింది.