Home » Covid-19
మూడవ ముప్పు ముంగిట మహారాష్ట్ర ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్వేవ్లలో దేశంలో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ముఖ్యంగా ముంబైలో కరోనా కేసుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈక్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం
మహారాష్ట్ర లేదా ముంబైకి రాబోయే 2-4 వారాల్లోనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై ఉద్దవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది.
తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని అరైనర్ అన్నా జూలాజికల్ పార్కు(వాండలూర్ జూ)లో కరోనా బారినపడి మరో సింహం మృతిచెందింది.
కరోనా వైరస్ ను ప్రస్తుత యుగపు అతిపెద్ద విధ్వంసంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.
Covid-19 : కశ్మీర్లో వంద శాతం వ్యాక్సినేషన్ గ్రామం గురించి విన్నాం… కానీ… కరోనా ఫ్రీ విలేజ్ గురించి మాత్రం ఎక్కడా వినలేదు. అయితే ఒకటి రెండు దేశాల్లో మాత్రం కరోనా కట్టడి కారణంగా మాస్క్ అవసరం లేదని ప్రకటించారు. ప్రస్తుతం అలాంటిదే మన తెలంగాణలో �
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా దాని ప్రభావం ప్రజలు మీద ఉంటుంది. కరోనా కారణంగా వస్తోన్న సమస్యలు ఏ మాత్రం తగ్గట్లేదు. కరోనా నుంచి కోలుకున్న చాలామంది రోగుల్లో ఇప్పుడు వినికిడి సమస్య కనిపిస్తోంది.
తెలంగాణలోనూ ఢిల్లీ తరహా లాక్డౌన్ సడలింపులపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 19 తర్వాత ఆంక్షల సడలింపు ఉంటుందని సమాచారం.
పశ్చిమ బెంగాల్ లో కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగిస్తున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ సర్కార్ ఖజానాను నింపేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు