Home » Covid-19
వ్యాక్సిన్ వేసుకున్న వారికి విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని ఇండిగో వెల్లడించింది. ఈ మేరకు వ్యాక్సిన్ ఫేర్ పేరిట కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. 2021, జూన్ 23వ తేదీ బుధవారం అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్ట�
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషించినంత సేపు పట్టలేదు. మళ్లీ కేసులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది పాజిటివ్ కేసుల నమోదు చూస్తుంటే. మంగళవారం (జూన్ 22,2021) ఒక్కరోజే 50,848 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర�
కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో భారత్ తో సహా 9 దేశాల్లో...
దేశంలో కరోనా కేసుల సంక్రమణ రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ఎట్టకేలకు సెకండ్ వేవ్ తగ్గడంతో దుకాణాలు, మార్కెట్లు, సంస్థలు ముందు జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి.
ఇవాళ(జూన్-21,2021)7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందంటూ వినిపిస్తున్న వాదనలు బలం చేకూర్చేలా..చైనా కమ్యూనిస్ట్ పార్టీలో కీలక వ్యక్తి ఒకరు అమెరికాకి పారిపోయి వుహాన్ ల్యాబ్ కి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్�
కరోనాపై పోరాటంలో ఆంధ్రప్రదేశ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే రాష్ట్రం నయా రికార్డ్ క్రియేట్ చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొద్ది వారాలుగా విస్తృతంగా వ్యాక్సినేషన్ చేస్తుండగా.. ఒక్క రోజులోనే 13లక్షల మందికి ప
దేశ రాజధానిలో ఢిల్లీలో ఆదివారం 124 కొత్త కోవిడ్ కేసులు,ఏడు మరణాలు నమోదయ్యాయి.
తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)ఎమ్మెల్యే జయంత్ నాస్కర్(73) కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ నయా రికార్డ్ లిఖించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొద్ది వారాలుగా విస్తృతంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది. ఈ క్రమంలోనే ఒక్క రోజులోనే 7.88లక్షల మందికి పైగా