Home » Covid-19
కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15 వేల 786 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి.
దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నప్పటికీ పోషకాహార లోపాలు చిన్నారులనూ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 101వ స్థానంలో నిలిచింది.
వందకోట్ల టీకా డోసులు.. బీజేపీ ప్రచారం
దేశంలో కొత్తగా నిన్న 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దేశంలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 3,39,85,920 కి చేరింది.
వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2వేల 657. కేజీ పాల ధర రూ.1,195. ఏంటి షాక్ అయ్యారా? గుండెల్లో వణుకు పుట్టిందా? అవును, నిజమే.. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
కొవిడ్-19 ఎఫెక్ట్ అతనికి విశ్రాంతి లేకుండా చేసింది. మలద్వారం వద్ద భరించలేనంత నొప్పి బాధిస్తుండగా.. 77ఏళ్ల వ్యక్తి ట్రీట్మెంట్ కోసం టోక్యో మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ లో చేరారు.
ఇండియన్ రైల్వేస్ కొవిడ్ తో నష్టపోయిన కుటంబాలను ఆదుకునే నిర్ణయం తీసుకుంది. 2వేల 800మందికి పైగా రైల్వే ఉద్యోగులు కొవిడ్ తో చనిపోయారు.
రెండేళ్ల నుంచి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది.
లాంగ్ కోవిడ్ లక్షణాల వల్ల రక్తనాళాలతో ముడిపడిన వివిధ సమస్యలు తలెత్తవచ్చు. పేగులకు రక్తప్రసారాన్ని తీసుకెళ్లే సిరలు, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి అకస్మాత్తుగా కంటిచూపు పోవడం, గుండెపో