Home » Covid-19
రోజురోజుకు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుదల కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి �
గడిచిన 24 గంటల్లో దేశంలో 1,890 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత.. అంటే 149 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. చివరగా గత అక్టోబర్ 28న 2,208 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక�
కోవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం దాదాపు ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 146 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,601గా ఉన్నాయి. డైలీ కోవిడ్ పాజిటివిటీ రేట్ 1.33కాగా, వీక్లీ పాజిట
కోవిడ్ విజృంభణ మళ్లీ మొదలైందా..? గత ఏడాది ప్రారంభం వరకు దేశాన్ని భయపెట్టిన కోవిడ్ మహమ్మారి.. ఆ తరువాత కొంచెం తగ్గుముఖం పట్టింది. గతేడాది చివరి నాటికి రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య వందకు దిగువకు పడిపోయాయి.. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,071 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 129 రోజుల తర్వాత దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,915గా ఉన్నట్లు కేంద్ర ఆర�
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 800 దాటడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ర�
బీహార్ లో కోర్టులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ నాలుగేళ్ల పిల్లాడు నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టుమెట్లెక్కాడు. ఆ పిల్లాడికి రెండేళ్ల క్రితం రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు కేసు నమోదు అయ్యిందని ఆ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రస్తుత�
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ కారణంగానే సంభవించిందని యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయమై అమెరికన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది
కోవిడ్ భయంతో రెండు, మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని వ్యక్తులకు సంబంధించిన ఉదంతాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది. ఒక తల్లి, ఆమె పదేళ్ల కొడుకు మూడేళ్ల నుంచి కోవిడ్ భయంతో ఇంట్లోని ఒకే గదిలో ఉండిపోయారు. మూడ
ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ భారత్ లో ఆ వైరస్ నియంత్రణలో ఉండడం దేశ ప్రజలకు ఊరటనిస్తోంది. దేశంలో కొత్తగా 80 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ఉదయం తెలిపింది. ఆసుపత్రులు/ హోం క