Home » Covid-19
దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,946కు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 145 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,81,650) చేరిందని వివరించింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటి�
కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 అంటూ హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వం, నాలుగు రోజులు పోయాక ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. ఇక కొవిడ్ నిబంధనలు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి అలాంటివి రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొవిడ్�
ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని దేశాలకు సూచనలు చేసింది.
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగానే నమోదవుతోంది. కొత్తగా 170 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 52 తగ్గి 2,371కి చేరిందని వివరించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,80,094) చేర�
దేశంలో ప్రస్తుతం 2,582 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ దేశంలో మాత్రం రోజువారీ కేసులు ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న దేశంలో 134 కే�
తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురై చేరుకున్నారు. అక్కడ ఎయిర్పోర్టులో అధికారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. ఆయన రెండు రోజుల క్రితం కరోనా గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏసుక్రీస్తు దయతో మనం కరోనా నుంచ�
కోవిడ్ BF7 Omicron Variant ఆందోళనతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేస్తోంది. దీంట్లో భాగంగా మెడికల్ ఆక్సిజన్ స్టాక్ పెట్టుకోవాలని ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవటానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ముందస్తు జాగ్రత్తలు పా
ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతలు స్పందిస్తూ కొవిడ్ నిబంధనలు పాటించకుండా యాత్ర సాగుతోందని, ఆ యాత్రను వెంటనే ఆపేయాలంటూ ప్రకటనలు చేశారు. అంతే, రాహుల్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే కొవిడ్ మంత్రాన�
అత్యవసర పరిస్థితిలో చికిత్సకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు వివిధ దేశాల్లో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ ప్రభావం, ఇతర దేశాల్లో పరిస్థితులు, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల�