Home » Covid-19
అందుబాటులోకి రానున్ననాసల్ వ్యాక్సిన్
కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో కరోనా విజృంభించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం �
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు భారత్ లోనూ 4 నమోదు కావడం, ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో బీజేపీ జన్ ఆక్రోశ్ యాత్రను నిర్వహించాలని ప్రణాళికలు వేసుకున్న విషయం తెలిసిం�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ పలు రకాలుగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.37లక్షల పాజిటి కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ వైరస్ కారణంగా 1,396 మంది మరణించారు.
చైనాలో ఒక సింగర్ చేసిన పని నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం వచ్చేలా చేసింది. దేశమంతా కోవిడ్తో వణికిపోతుంటే ఇదేం పిచ్చి పని అంటూ ఆమెపై విమర్శలు చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటారా? కావాలని కోవిడ్ అంటించుకుంది.
భారత్లో కూడా కోవిడ్ కేసులు పెరిగే ఛాన్స్ ఉందా? ఇండియాలో ఫోర్త్ వేవ్ రావొచ్చా? ఈ విషయంపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా ఈ అంశంపై స్పందించాడు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజుల నుంచి ఆయన స్పల్వ జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
డబ్ల్యూహెచ్ఓలోని కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్ కేర్ఖోవ్ మాట్లాడుతూ.. కొవిడ్ -19, ప్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్లతో పాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయని అన్నారు. ప్రతీఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకో�
దేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న 164 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు 98.80 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,345గా ఉందని వివరించింది. మొత్తం కేసుల్లో ఇద�
కోవిడ్ వైరస్ విషయంలో చైనా పాత్ర మరోసారి వెలుగు చూసింది. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలోనే కోవిడ్ వైరస్ తయారు చేసినట్లు తాజాగా ఒక సైంటిస్ట్ వెల్లడించాడు. ప్రమాదవశాత్తు ల్యాబ్లో ఈ వైరస్ లీకై, ప్రపంచమంతా వ్యాపించిందన్నాడు.