Home » Covid-19
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 1,000 కంటే తక్కువగా నమోదైంది. కొత్తగా 830 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 21,607 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంట
దేశంలో కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 1,557 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,91,906 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.52 శాతంగా ఉన్న�
దేశంలో కొత్తగా 1,994 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 23,432గా ఉన్నట్లు తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 2,601 మంది కోలుకున్నట్లు చెప్పింది. ఇ�
దాతృత్వం పేరు చెబితే మొదటగా వినిపించే పేరు టాటా ట్రస్ట్. భారత్ లో ఎన్నో సంవత్సరాల నుంచి టాటా ఇచ్చిన విరాళాలు కోట్లలో ఉంటాయి. మరి టాటాలు చేసిన దానాలు మరొకరు చేయలేదా..? దానగుణంలో టాటాలే టాప్ ఎందుకయ్యారు..? ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినా, కరో
దేశంలో కొత్తగా 2,112 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 3,102 మంది కోలుకున్నట్లు చెప్పింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,87,748గా ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా �
దేశంలో కొత్తగా 2,119 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 25,037 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని తెలిపింది. నిన్న కరోనా నుంచి 2,582 మంది కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు క�
దేశంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 2,579 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 4,40,82,064 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతూ ఆసుపత్రులు/హోం క్�
సాధారణంగా బాలికలు 13 నుంచి 16ఏళ్ల వయస్సులో రజస్వల అవుతుంటారు. కరోనా మహమ్మారి తరువాత చాలా మంది బాలికలు ఎనిమిదేళ్లకే రజస్వల అవుతున్నారని సర్వే ద్వారా వెల్లడైంది. ఇందుకు ప్రధాన కారణం.. కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్, ఆంక్షలేనని
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదవుతోంది. నిన్న దేశంలో 1,946 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 2,417 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,40,79,485 మంది కోలుకున్�
దేశంలోకి మరో కరోనా కొత్త వేరియంట్ ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఎఫ్7 పేరుతో వచ్చిన కొత్త వేరియంట్ త్వరగా వ్యాపించే సామర్ధ్యం కలిగి ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.