Home » Covid-19
దేశంలో కొత్తగా 2,139 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 3,208 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,40,63,406 ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.81 శాతంగా ఉంద�
చైనాను కరోనా మహమ్మారి వీడటం లేదు. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ లాక్డౌన్ షురూ అయింది. అక్టోబర్ తొలివారంలో జాతీయ సెలవుల దినాల్లో ఆ దేశ ప్రజలు కొవిడ్ ఆంక్షలను పక్కనపెట్టి బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా ప్రయాణాలు సాగించారు. దీంతో కొవిడ్-19 కేసు�
దేశంలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,884 మంది కోలుకున్నట్లు వివరించింది. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,51,228కి చేరిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ �
దేశంలో కొత్తగా 1,997 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,908 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,47,344 ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం దేశంలో 30,362 యాక్ట�
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3,375 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 37,444 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.73 శాతంగా ఉందని చె
దేశంలో చాలా కాలం తర్వాత కరోనా కేసులు 4 వేల దిగువన నమోదయ్యాయి. కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. భారత్ లో కొత్తగా 3,230 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 4,255 మంది కోలుకున్నారన�
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కొత్తగా 4,129 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,688 మంది కోలుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 43,415 మంది చికిత్స తీసు�
దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 5,748 మంది కోలుకున్నారని వివరించింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,41,840కు చేరుకుందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాత�
దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 4,369 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 46,347గా ఉందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు �
టీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు.