Home » Covid-19
ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉధృతంగా జరిగింది. అయితే కొవిడ్ మొదటగా వెలుగు చూసిన చైనాలో మనుషులతో పాటు చేపలు, పీతలకు కూడా కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. పీపీఈ కిట్లు వేసుకుని కొంత మంది చేపల నోట్లతో పీతల పెంకుల్లో నుంచి లాలాజలం తీసుకుంటున్న వ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
దేశ ప్రజలంతా సామూహికంగా జరుపుకొనే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కోవిడ్ మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కొవిడ్-19పై విజయం సాధించామంటూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. రెండు వారాలుగా ఎటువంటి కొత్త కేసులు నమోదు కావడం లేదని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. హెల్త్ వర్కర్లు, సైంటిస్టులతో మీటింగ్ లో పాల్గొన్న �
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. తనకు కోవిడ్ సోకినట్లు ప్రియాంకా గాంధీ బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు.
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ''కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ విషయంపై మేము దృష్టిసారించాం. కరోనా వ్యాప్తి తగ్గించడానికి అవసరమైన
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మరణించారు. 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ఈ వివరాలు వెల్లడించింది.
దేశంలో నిన్న కొత్తగా 18,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దేశంలో కొత్తగా 19,406 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 19,928 మంది కరోనా నుంచి కోలుకున్నారని వివరించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,34,65,552కు చేరిందని వివరించింది.
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. దేశంలో తాజాగా 20,551 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 21,595 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సం�