Home » Covid-19
దేశంలో కొత్తగా 19,893 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,36,478గా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,40,87,037కి పెరిగిందని వివరించింది. దేశంలో కరోనా
కరోనా ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. నెమ్మదిగా సాధారణ పరిస్థితికి వస్తోంది. ఇప్పటివరకూ ఇళ్లకే పరిమితమైన టెక్ కంపెనీలు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు.
కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడో తండ్రి. అంతేకాదు.. ఇంకోసారి తమ గ్రామంలోకి వస్తే వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ సిబ్బంది అక్కడ్నుంచి పారిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొన్న నమోదైన కరోనా కేసులలో పోల్చితే గత 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్న దేశంలో 13,734 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,135 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింద
దేశంలో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,83,787కు చేరిందని తెలిపింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. నాలుగు రోజుల క్రితం వరకు 15 వేలకు చేరిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 852 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు రెండు వేల కరోనా కేసులు తగ్గడం గమనార్హం. శనివారంతో పోలిస్తే ఆదివారం కొంత తగ్గుదల కనిపిస్తే, సోమవారం మరిన్ని కేసులు తగ్గాయి.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారంతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడున్నర వేల వరకు తక్కువ కేసులు నమోదయ్యాయి.
: ప్రపంచదేశాలను కలవరపెట్టిస్తున్న మరో పెనుభూతం మంకీపాక్స్.. ఇప్పటికే ఇండియాలో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు కన్ఫామ్ చేశారు. దేశ రాజధానిలో 34ఏళ్ల వ్యక్తికి విదేశఆలకు వెళ్లినట్లు ఎటువంటి రికార్డు లేకపోయినా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింద�