Home » Covid-19
దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,975 మంది కోలుకున్నట్లు చెప్పింది. మృతుల సంఖ్య 5,28,165కి చేరిందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 47,176 మంది చికిత్స తీసుకుంటున్నారని ప
దేశంలో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 8,414 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 55,114 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతం ఉన్నట్లు పేర్కొం�
దేశంలో కొత్తగా 7,219 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా నుంచి నిన్న 9,651 మంది కోలుకున్నట్లు వివరించింది. మొన్న 59,210గా ఉన్న యాక్టివ్ కేసులు నిన్న 56,745కి తగ్గాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.98 శాతంగా ఉన్న�
దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,38,35,852కు చేరిందని వివరించింది. దేశంలో రోజువారీ పాజిటివి�
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుతుంటే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. రెండింటిలోనూ కొన్ని లక్షణాలు ఒకేలా ఉండటంతో చాలా మంది స్వైన్ ఫ్లూ సోకినా.. కోవిడ్ పరీక్షలు మాత్రమే చేసుకుంటున్నారు. దీంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.
దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 13,528 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 90,707 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. కరోనా కారణంగా దేశంల�
దేశంలో కొత్తగా 10,725 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,084 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 94,047 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. దేశంలో రి�
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న దేశ వ్యాప్తంగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 10,677 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 96,442 మంది చికిత్స తీస�
ఆన్లైన్లో పాఠాలు చెపుతున్నప్పుడు ఒక టీచర్ ఇంట్లో పెంపుడు పిల్లి ఆన్ లైన్ లో కనిపించిందని చైనాకు చెందిన ఒక ఎడ్ టెక్ కంపెనీ ఆ టీచర్ ఉద్యోగాన్ని తీసేసింది.