Home » Covid-19
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(69) కోవిడ్ బారిన పడ్డారు.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 330 కేసులు పెరిగాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల శాతం 0.30గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 20 మంది మరణించారు.
భారత్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా 18 వేలకు పైనే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 18,257 కొత్త కేసులు, 42 మరణాలు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో రోజు రోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులోని తేని జిల్లా, అండిపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజులుగా విద్యార్థుల్లో జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉండటంతో పాఠశాల నిర్వాహకులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18,930 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 14,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల కొత్తగా 35 మరణాలు సంభవించాయి.
కొవిడ్ మహమ్మారి లాంటి సమస్యలను తట్టుకునేందుకు 18 ఏళ్లు పైబడిన వారికి అందించే బూస్టర్ డోస్ గ్యాప్ను ఇప్పటికే ఉన్న 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. దీంతో కోట్లాది మంది ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఎదుర్కొంటున్నారు. కరోనా కట్టడిని అరికట్టేందుకు బుధవారం నుంచి లాక్డౌన్ విధిస్తున్నామని, కిరాణా దుకాణాలు, పబ్లు, షాపింగ్ మాళ్ళు మూసి ఉంచాలన
చైనాలో చదువుకుని, కోవిడ్ కారణంగా మధ్యలో వదిలేసి వచ్చిన వాళ్లు, ఉద్యోగులు ఎందరో చైనా తిరిగి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. ఆ దేశం నుంచి ఇండియా తిరిగొచ్చిన వారంతా ఇక్కడే ఉండిపోయారు. అక్కడ ఎక్కువగా భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదువుకుంటారు.
కొవిడ్ మహమ్మారి సోకిన వారు లేదంటే రెండు కొవిడ్ డోసులు తీసుకున్న వారిలో పక్షవాతం, గుండె జబ్బులు పెరుగుతుండటం ఆరోగ్య నిపుణులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అంతర్జాతీయ ఆరోగ్య జర్నల్లో పబ్లిష్ అయిన ఇటీవలి స్టడీ ఫలితాల్లో ఇలా ఉంది. 'సుదీర్ఘ