Home » Covid-19
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగానే విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. "మాల్దీవుల వేకేషన్కు వెళ్లొచ్చిన విరాట్ కు పాజిటివ్ వచ్చింది" అని వర్గాలు వెల్లడించాయి.
భారత్లో కోవిడ్(covid-19) ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటూ రెండువేలకుపైగా అదనంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది కో�
గత పదిహేను రోజుల్లోనే (జూన్1-15వరకు) దేశవ్యాప్తంగా 47.5 లక్షల మంది వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. అంతకుముందు పదిహేను రోజుల్లో 41.5 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకుంటే, తాజాగా ఆరు లక్షల మంది ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
కరోనా వ్యాధి నుంచి బయటపడ్డ చిన్నారుల్లో పోస్ట్ కొవిడ్ లక్షణాలు సతమతపెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్లలు అక్యూట్ హెపటైటిస్ అనే వింత సమస్యతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది.
మహమ్మారి అంశంలో ప్రెసిడెంట్కు సీనియర్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న డా.ఆంథోనీ ఫాసీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు కన్ఫామ్ చేశారు. 81సంవత్సరాల వయస్సున్న ఫాసీ.. ప్రెసిడెంట్ జో బైడెన్..
తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205మందికి కొత్తగా కొవిడ్ సోకింద
మంగళవారం దేశవ్యాప్తంగా 8,892 కరోనా కేసులు నమోదుకాగా, 15 మంది మరణించారు. ఒక్క రోజులోనే కరోనా కేసులు 3,089 పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.
దేశంలో కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన రోజువారీ కరోనా కేసులు సోమవారం మాత్రం తగ్గాయి. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసింది.
దేశంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉన్నట్లుండి కేసుల సంఖ్య ఒక్కసారిగా బారీగా పెరిగింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో 3,4 రోజులుగా 81 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణ
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ముంబైలో ఆదివారం 100కు పైగా కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరారు.