Home » Covid-19
భారత్లో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం తెలిపింది. గత 24 గంటల్లో 13,958 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. అదే సమయంలో 24 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కరోనా విజృంభణ భారతదేశంలో రోజురోజుకు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 17వేల 92కొత్త కేసులు కాగా 29 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, ఒడిశా రాష్ట్రంలో అధికంగా రోజువారీ కోవిడ్ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నా�
తెలంగాణాలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్లాక్ వద్ద ఈరోజు ఆందోళనకు దిగారు.
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వంటి విధానాలను పాటిస్తుంటే చైనా మాత్రం జీరో-కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది. కరోనాతో సహజీవనం చేస్తూనే దాన్ని కట్టడి చేసుకుంటూ పోవడానికి ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇస్తుంటే చైనా �
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాడం బోనాల సందడి మొదలైంది. నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలకు భాగ్యనగరంలోని ఆలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జరిగే ఈ ఉత్సవాలకు ప్రభుత్వం భారీయెత్తున ఏర్
దేశంలో కొత్తగా 11,739 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 92,576 మందికి చికిత్స అందుతోంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.58 శాతంగా ఉంది.
కొవిడ్-19 వ్యాక్సిన్ల ప్రభావంతో 2021లో భారతదేశంలో 42 లక్షలకు పైగా కొవిడ్ మృతులు కాకుండా ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించారు. మహమ్మారి సమయంలో దేశంలో "అధిక" మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ
0-3 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారుల్లో మూడ్ మారడం, శరీరంపై దద్దుర్లు రావడం, కడుపునొప్పి వంటి లక్షణాలను గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు. 4-11 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారుల్లోనూ ఆయా లక్షణాలతో పాటు ఏకాగ్రత లోపించడం కూడా కన�
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,313 కొత్త కేసులు, 38 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది.
విపత్కర పరిస్థితులను సృష్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఒకటి, రెండు, మూడు దాటి నాలుగో వేవ్ దశకు చేరింది. ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.