Home » Covid-19
చైనాలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ క్వారెంటైన్ సెంటర్ల నిర్మాణం చేపట్టింది.
షాంఘైలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నాకు పీసీఆర్ పరీక్ష వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి అనే నినాదాలు చేశారు. జిన్ జియాంగ్లో కూడా లాక్ డౌన్ ను ముగించాలని ఉరుంకి రోడ్డ లోని ప్రజలు డిమాండ్ చేశారు.
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 500కు దిగువన చేరుకుంది. తాజాగా, 492 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,46,69,015కు చేరిందని వివరించింది. ప్రస్తుతం కరోనా ఆసుపత్రులు/హోం
కొవిడ్ పాజిటివ్ అని తేలినవారందరినీ ప్రస్తుతం క్వారంటైన్లో పెట్టామని, అందుకు తగ్గ ఏర్పాట్లు నౌకలోనే చేసినట్లు నౌక వైద్య బృందం పేర్కొంది. కొవిడ్ కేసుల నేపథ్యంలో నౌకలోనే కొవిడ్ ప్రొటోకాల్ అమలు చేస్తున్నట్లు మార్గ్యురైట్ ఫిట్జ్గెరాల్డ్ స�
దేశంలో కొత్తగా 1,132 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల నిన్న 14 మంది మృతి చెందారని, వారిలో ఐదుగురు కేరళకు చెందిన వారేనని తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 5,30,500కు చేరిందని వివరించింది. ప
దేశంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 1,723 మంది కోలుకున్నారని వివరించింది. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,06,656కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు
దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.02 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనాకు 18,317 మంది ఆసుపత్రులు/హోం క్వార�
దేశంలో కొత్తగా 1,574 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాకు దేశంలో 18,802 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయని తెలిపింది. కరోనా రికవరీ రే�
దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 3,619 మంది కోలుకున్నారని చెప్పింది. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,00,691కి చేరిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.55 శాతం�
దేశంలో కొత్తగా 1,112 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 20,821 మంది చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 0.05 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించింది. రికవరీ రేటు 98.77 శ�