Home » Covid-19
Lockdown : తెలుగు రాష్ట్రాలు కరోనాతో విలవిలలాడుతున్నాయి. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అదే క్రమంలో మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వైరస్ అధికంగా ఉంటుడడంతో మినీ లాక్ డౌన్, రాత్ర వేళ కర్ఫ్యూ విధిస్తున్న
కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలి అయింది. సినీరంగంలో మూడున్నర దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం హైదరాబాద్లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు..
లీగ్ నుంచి ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. అంతేకాదు, ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు..
కోవిడ్ -19 రెండవ వేవ్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడమే కాక, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సోషల్ మీడియాలో యూజర్లు ఈ పరిణామంపై ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు..
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్ష చేసే సీటీస్కాన్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12, 634 కోవిడ్ కేసులు నమోదయ్యాయని స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
Restrictions in Kanaka Durga Temple : ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ పరిస్ధితుల్లో విజయవాడ దుర్గ గుడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్రకీలాద్రి పై వేంచిసిన శ్రీకనకదుర్గ గుడిలో
కరోనా కేసులతో అల్లాడుతున్న భారత్ కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడం గిల్ క్రిస్ట్ శనివారం ట్విట్టర్ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు. ఇండియాలో కొద్ది వారాలుగా కరోనావైరస్..