Home » Covid-19
వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు మూడున్నర లక్షలకు దాటుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కొవిడ్-19 లాంటి మహమ్మారితో పోరాడాలంటే యాంటీబాడీలు తప్పనిసరి. ఎన్ని ఎక్కువగా ఉంటే అంత సులువుగా ...
మన దేశంలో కరోనా రెండో దశ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మొత్తం దేశంలో మూడు లక్షలకు పైగా కేసులతో గత ఏడాది కంటే ఈ ఏడాది సరికొత్త రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
లాస్ట్ ఇయర్ మిస్ అయిన సినిమాలన్నీ ఈ సంవత్సరం డబుల్ ఎనర్జీతో, డబుల్ కలెక్షన్లతో రాబోతున్నాయని ఆనందపడుతున్న టాలీవుడ్ని మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది..
మన దేశంలో ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం కొనసాగుతుంది. గత ఏడాది కంటే ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా, ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో బెడ్ల నుండి ఆక్సిజన్ కొరత వరకు దిక్కుతోచని స్థితి కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వాలు �
కరోనా కొత్త లక్షణాలు ఇవే
కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తుంది. కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైనే నమోదవుతుంది. ఇక కరోనా సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదు. దీంతో వారు సాధారణ వ్యక్తుల్లానే కనిపిస్తున్నారు.. కానీ వైరస్ మాత్రం సోకి ఉంటుంద
దేశంలో కరోనాకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు బలైయ్యారు.
కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది పాకిస్తాన్ కు చెందిన ఈదీ ఫౌండేషన్.
ఏపీలో కొత్తగా 11, 766 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (9AM-9AM) 45, 581 సాంపిల్స్ పరీక్షించగా తాజాకేసులు నిర్ధారణ అయ్యాయి.