Home » Covid-19
Covid-19: సినీ పరిశ్రమను కరోనా కుదిపేస్తోంది. షూటింగ్ నుంచి సినిమా విడుదల వరకు అన్నింటిపై ప్రభావం చూపుతుంది. ఇక షూటింగ్ సమయంలో అనేక మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.. దీంతో షూటింగ్స్ అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే హీరో మహేష్ బాబు, ప్ర
COVID-19 దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా 3లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానం�
కరోనా సెకండ్ వేవ్ ప్రజల్ని గజగజ వణికిస్తోంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈ మహమ్మారి విజృంభిస్తోంది.. సామాన్యులు, సెలబ్రిటీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. షూటింగ్స్ నిలిచిపోయాయి.. థియేటర్లు మూతపడ్డాయి.. సినిమా వాళ్ల పరిస్థితి అగమ్యగ�
ప్రధాని మోడీ శుక్రవారం బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది.
లాస్ట్ ఇయర్ మొత్తం కరోనాకు బుక్ అయ్యిపోవడంతో ఆగిపోయిన సినిమాల్ని, సైన్ చేసిన సినిమాల్ని ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామనుకున్నారు. కష్టపడి సెట్లేసుకున్నా, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నా, ఎంత పకడ్భందీగా రిలీజ్ చేద్దామనుకున్నా.. అన్నీ అట్టర్ ఫ్లా�
కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. సెకండ్ వేవ్తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అని సినీ వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల షూటిం
కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రతిఒక్కరికీ రెమెడెసివర్ ఇవ్వాలని లేదు. కేవలం టెస్టు రిజల్ట్స్ లో డాక్టర్లు ..
కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మందికి, రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
బీహార్ రాజధాని పాట్నాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కరోనా కలకలం రేపింది.