Home » Covid-19
పంటి చిగుళ్లలో పాచి పేరుకుపోయిందా? చిగుళ్ల వాపు వ్యాధితో బాధపడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ గమ్ డీసీజ్ (చిగుళ్లలో పాచి వ్యాధి)తో బాధపడేవారిలో కోవిడ్-19 వైరస్ తీవ్ర ముప్పు ఉందని
మే నెల మూడో వారంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
కంటికి కనిపించని వైరస్.. నిలువెత్తు మనిషిని గడగడలాడిస్తోంది. ఎక్కడ దాగుందో తెలియక జనం కంగారుపడిపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తే పర్వాలేదు.. కానీ వెళ్తూ వెళ్తూ ప్రాణాలు తీసుకుపోతోంది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.. సెలబ్రిటీలు షూటింగ్స్ ఆపేసి, ఎవరకి వారు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటుంటే.. మహమ్మారి మరోసారి విజృంభించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కష్టపడుతున్నవారికి సోనూ సూద్ అవిశ్రాంతంగా మరియు నిస్వార్థంగా పేదవారి కోసం పనిచేస్తున్నారు. తాజాగా సోనూ సూద్, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్పూర్ నుండి హైదరాబాద్కు ఎయిర�
తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కోవిడ్ పడకల వివరాలను ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ వెబ్ సైట్ లో ఉంచింది.
తాను ఏర్పాటు చేసిన కైలాశ ద్వీపానికి రావొద్దని భారతీయులకు సూచన చేస్తున్నారు వివాస్పద మత గురువు నిత్యానంద స్వామి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
US pharma major Pfizer: కరోనా సెకండ్ వేర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సమయంలో వ్యాక్సిన్ వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లను దేశంలో పంపిణీ చేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే స