Home » Covid-19
కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కరోనా బారినపడిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రస్తుతం తాను కోలుకున్నట్లు తెలిపారు.. ఏప్రిల్ 13న తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, తనతో సన్నిహితంగా ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్�
తాజాగా తనకు కరోనా సోకినట్లు ‘‘ఐకాన్ స్టార్’’ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్గా అనౌన్స్ చేశారు.. స్వల్ప లక్షణాలుండడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నానని.. అభిమానులు శ్రేయ
తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 8,061 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. 56 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ఒకే రోజు కోవిడ్, తదితర కారణాలతో మరణాలు నమోదు కావటం రాష్ట్రంలో ఇదే మొదటి సారి. మరో 5,093 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
COVID-19 plan కరోనాపై జాతీయ ప్రణాళికను(national plan) మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 200 పేజీల అఫిడవిట్ను కోర్టుకి సమర్పించింది కేంద్రం. కరోనా సంక్షోభ సమయంలో అత్యవసర వస్తువులు, సేవల పంపిణీకి సంబంధించి తన ప�
APPLE CEO కరోనా సెకండ్ వేవ్ తో తల్లడిల్లిపోతున్న భారత్ కు సాయమందించేందుకు ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్,ఇన్ఫోసిస్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భారత్లో పరిస్థితులను చూసి తన గుండె బద్దలైందన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఆక్సిజన్�
Pakistan పాకిస్తాన్ లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత కోవిడ్-19 కేసుల పాజిటివిటీ రేటు వచ్చే వారం కూడా కొనసాగితే లాక్ డౌన్ విధించక తప్పద
Baby Died due to Corona : విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి వద్ద దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో బెడ్స్ లేక పేషంట్లు నానా పాట్లు పడుతున్నారు. కొవిడ్తో బాధపడుతున్న ఓ చిన్నారికి రెండు గంటలకు పైగానే అంబులెన్స్లోనే చికిత్స అందించినా పాప దక్కలేదు. అంబులె
NO Oxygen Shortage in Telangana : రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రానికి 400 టన్నుల ఆక్సిజన్ వచ్చిందని కరోనా పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 22 ఆస్ప�
రోనా మహమ్మారి కారణంగా టాలీవుడ్ సీనియర్ రైటర్, డైరెక్టర్ సాయి బాలాజీ మరణించారనే వార్త మర్చిపోకముందే.. ప్రముఖ నిర్మాత రాము కూడా కోవిడ్ బారిన పడి మృతి చెందారనే విషయంతో ఫిలిం వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి...