Home » Covid-19
తిరుపతిలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి..డాక్టర్ గురుమూర్తిని ప్రజలు గెలిపించారు.
నమ్మకం సంపాదించుకోటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అది చెడగొట్టుకోటానికి ఒక్క నిమిషం చాలు. విజయవాడలో ఒక చిరుద్యోగి అదే చేశాడు.
Covid-19 Cases : దేశంలో గడిచిని 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.తాజాగా దేశంలో 3,92,488 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో 3, 689 మంది కరోనా బారిన పడి మరణించగా మొత్తం మరణాల సంఖ�
కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అభిమాని చికిత్స పొందుతున్న ఆస్పత్రి డాక్టర్ కు ఫోన్ చేసి అతని ఆరోగ్య పరిస్ధితి అడిగి తెలుసుకున్నారు.
గత 24 గంటల వ్యవధిలో 19 వేల 412 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 61 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పోరుగు దేశమైన నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్-భారత్ సరిహద్దుల్లోని 22 చోట్ల రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
ఓవైపు దేశమంతా కరోనా వ్యాక్సిన్ కోసం క్యూలు కడుతుంటే.. లక్షల కొద్దీ డోసుల వ్యాక్సిన్ను నడి రోడ్డు పక్కన వదిలేసిన ఘటన మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.కరేలీ బస్టాండ్ దగ్గర సుమారు 2.4 లక్షల కొవాగ్జిన్ డో
కరోనాను కట్టడి చేయాలంటే సోషల్ డిస్టెన్స్ (భౌతిక దూరం) తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని భౌతిక దూరాలు ప్రమాదాలను తెచ్చిపెడతాయనే విషయం మీకు తెలుసా? అది కరోనా సమయం అయినసరే. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహేంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ ఫోటో చూస్తే మ
కొవిడ్-19 ప్రభావంతో దేశమంతా వణికిపోతుంది. హెల్త్ కేర్ సిస్టమ్ అంతా అలర్ట్ వైద్య సదుపాయం అందిస్తున్నా కొన్ని చోట్ల సంక్షోభం వెన్నాడుతూనే ..
మహారాష్ట్రలో కరోనా సునామీని తలపించేలా చేస్తోంది. గత ఏప్రిల్ 1నుంచి 30 వరకూ 17లక్షలకుపైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. ప్రతీ రోజు 50 వేలమందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. దీంతో దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్ లో పెరుగుతుందో ఊహించు�