Home » Covid 2nd Wave
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా సెకండ్ వేవ్ కంటి మీద కునుకులేకుండా చెయ్యగా.. వైరస్ దెబ్బకు దేశంలో అనేక రాష్ట్రాలు లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ భయపెట్టడమే కాదు.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెడుతోంది.
కరోనా సెకండ్ వేవ్లో తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడిన బ్లడ్ బ్రదర్స్ కుటుంబాలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాని, ధైర్యాన్ని ఇస్తున్నారు..
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున COVID ప్రోటోకాల్లను ఎలా అనుసరిస్తారనే దానిపై బ్లూప్రింట్ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు (HC) ఎన్నికల కమిషన్ (ECI) ను కోరిన తరువాత
కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి దేశంలోని టాప్ వైరాలజిస్ట్లలో ఒకరైన డాక్టర్ షాహిద్ జమీల్ బాంబు పేల్చారు. ప్రజల వెన్నులో వణుకు పుట్టించే విషయం చెప్పారాయన. కరోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివరి వరకూ కొనసాగవచ్చని చెప్పారు. అంతేకాదు రా