-
Home » Covid Care Centre
Covid Care Centre
Bihar : ఇంటినే కోవిడ్ సెంటర్ గా మార్చేసిన తేజస్వీ యాదవ్
May 20, 2021 / 11:31 AM ISTబీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్గా మార్చేశారు.
Madhya Pradesh : టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ
May 19, 2021 / 10:51 AM ISTక్వారంటైన్ లో ఓ బీజేపీ ఎంపీ..టాయిలెట్ ను క్లీన్ చేశారు. కనీసం బ్రష్ ఉపయోగించకుండా చేతులకు గ్లౌజ్ లు ధరించి శుభ్రం చేయడం విశేషం.
Chevireddy Bhaskar Reddy : వైసీపీ ఎమ్మెల్యే గొప్పమనసు… రూ.25లక్షల సొంత డబ్బుతో కరోనా రోగులకు ఆక్సిజన్ బెడ్లు.. చంద్రబాబు స్వగ్రామం సహా
April 28, 2021 / 08:26 AM ISTచిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా బాధితుల కోసం తన సొంత డబ్బుతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం…
COVID కేర్ సెంటర్గా అజ్మీర్ షరీఫ్ దర్గా రెస్ట్ హౌస్..
April 28, 2021 / 07:36 AM ISTఅజ్మీర్ షరీఫ్ దర్గా విశ్రాంతి గృహాన్ని తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్గా మార్చాలనే ప్రతిపాదనకు మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆమోదం తెలిపారు.
Corona Second Wave: గోడలు బద్దలుగొట్టి మరీ 30 మంది కరోనా రోగుల పరారీ..
April 24, 2021 / 02:23 PM ISTమన దేశంలో ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం కొనసాగుతుంది. గత ఏడాది కంటే ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా, ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో బెడ్ల నుండి ఆక్సిజన్ కొరత వరకు దిక్కుతోచని…
విజయవాడ కరోనా సెంటర్లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్కు ప్రధాని ఫోన్
August 9, 2020 / 10:51 AM ISTవిజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్కు ఫోన్ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే…
ఒక్కో కుటుంబానికి రూ.50లక్షలు ప్రకటించిన సీఎం జగన్, కరోనా సెంటర్లో అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి
August 9, 2020 / 09:57 AM ISTవిజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. అగ్నిప్రమాద…
విజయవాడ కరోనా సెంటర్లో అగ్నిప్రమాద ఘటనలో ఏడుగురు మృతి
August 9, 2020 / 08:27 AM ISTవిజయవాడలో కరోనా సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి కొవిడ్కేర్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఆదివారం (ఆగస్టు 9,2200) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో…
ఢిల్లీలో దారుణం : కోవిడ్ సెంటర్ లో బాలికపై అత్యాచారం..వీడియో తీసిన మరో యువకుడు
July 24, 2020 / 12:06 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో బాధ పడుతూ..చికిత్స పొందుతున్న బాలికపై వైరస్ సోకిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో యువకుడు ఈ దారుణాన్ని వీడియో తీశాడు. బాలిక ధైర్యంతో…