Home » Covid cases in India
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2,151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదు నెలల కాలంలో 2వేల మార్క్ దాటడం ఇదే తొలిసారి.
దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 5,748 మంది కోలుకున్నారని వివరించింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,41,840కు చేరుకుందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాత�
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య పెరుగుతోంది. అయితే నిన్నటితో పాల్చితే మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలు కొంచెం ఊరట కలిగించాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుందా.. కొవిడ్ విజృణ మరోసారి ఖాయమా అన్న భయాందోళనలు దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ప్రజల ఆందోళనను మరింత రెట్టింపు చేస్తుంది.
దేశంలో కరోనా కలకలం.. టెన్షన్ పెడుతున్నకేసులు
దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ మొదలైందా అన్న ఆందోళణ అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశ ..
హస్తినలో కరోనా హైరానా
Covid 4th Wave Alert : భారతదేశంలో కరోనా కేసులు తగ్గిపోయాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
భారత్లో థర్డ్ వేవ్ ముప్పు మొదలయిందా..?