Home » Covid Cases
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.
రెండేళ్ల పాటు కరాళ నృత్యం చేస్తూ విస్తరించిన కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,337 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం వరకు మరో 1,282 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30వేల 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
జనాలకు ఇప్పుడు బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ల భయం పట్టుకుంది. ఇజ్రాయిల్, అమెరికా లాంటి దేశాల్లో బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి. బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ అంటే.. వ్యాక్సిన్..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.
కేరళలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
కేరళలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా హాట్స్పాట్గా ఉన్న కేరళలో.. వరుస పండుగ(ఓనమ్) సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పండుగ ముగిసన తర్వాత
చైనాలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
కొవిడ్ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం క్లారిటీ ఇచ్చింది.