Home » Covid Cases
అమెరికాలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది.
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.
జపాన్ లోని ఒలింపిక్ గ్రామంలో కొత్తగా మరో 19మందికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో మొత్తం కరోనా కేసులు 100 దాటేశాయి. ఇలా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒలింపిక్ క్రీడల్ని రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది ప్రజల నుంచి.
కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న నేతలకు కండిషన్స్ అప్లై అంటోంది ఆ పార్టీ అధిష్టానం... టీపీసీసీకి కొత్త బాస్ వచ్చాక నేతల చూపు ఇప్పుడు కాంగ్రెస్ పై పడింది. నేతలు కాంగ్రెస్ చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం తర్వాత ఎట్టకేలకు లాక్డౌన్ ఎత్తేసి ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు మళ్ళీ మాస్క్లు లేకుండా ఉండడం.. గుంపులుగా తిరగడం.. షాపింగ్లకు తిరగడం వంటివి చేస్తూనే ఉన్నారు.
హైదరాబాద్ ఆస్పత్రులు మరియు జిల్లాలలో కోవిడ్ -19 కేసులు ఇటీవలికాలంలో తగ్గినప్పటికీ, ఆక్సిజన్ పడకలు మళ్ళీ కరోనావైరస్ రోగులతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినా కూడా ఆస్పత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య మాత్రం పెరగడం ఆందోళన కలిగ�
మహారాష్ట్రలో సెకండ్ వేవ్ తగ్గిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా బారిన పడ్డగా..ఒక్క కొల్హాపూర్ లోనే 3,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కొల్హాపూర్ లో కరోనా ఆ�
కేరళలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గలేదు.