Home » Covid Cases
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. వరుసగా 2వ రోజూ రోజువారీ కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి.
కరోనా కష్టకాలంలో మీకు నేను ఉన్నానంటూ ఆదుకుంటున్న సోనూసూద్.. కరోనా రోగుల పాలిట ఆపద్భాందవుడిగా మారాడు. సాయం కోరితే చాలు.. క్షణాల్లో ఆక్సిజన్ సాయం అందిస్తు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నాడు.
కరోనా మహమ్మారి విలయం నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్షకు
రాష్ట్రంలో పెరుగుతోన్న కొవిడ్ కేసులు దానికి తగ్గట్లు తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందడంలేదంటూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అవడంతో విచారణకు స్వీకరించింది.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: నగరంలో తగ్గిన కరోనా కేసులు
దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా కేసుల్లో తగ్గు ముఖం పట్టాయి. రోజుకు 40వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదైన ఢిల్లీలో జూన్ 1నాటి లెక్కలను బట్టి కేవలం 623 మాత్రమే నమోదు కావడం హర్షనీయం.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 శాంపిల్స్ పరీక్షించగా 2,524 మందికి కరోనా పాజిటివ్గా నమోదైంది.
కరోనావైరస్ సోకిన రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ భయాలు వణకుపుట్టిస్తున్నాయి.
దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
దేశ రాజధానిలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా..లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.