Home » Covid Cases
కర్నాటకలో లాక్డౌన్ పొడిగించారు. మే 10 నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ మే 24 తో ముగుస్తుంది.
తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 4వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71వేల 070 నమూనాలు పరీక్షించగా.. 3వేల 837 కేసులు నమోదయ్యాయి. మరో 25మంది కరోనాతో చనిపోయారు.
TS Covid Cases Decline : తెలంగాణలో గత రెండు వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. కొవిడ్ నియంత్రణకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ�
దేశంలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 35,16,997కు తగ�
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ధాటికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.
National Lockdown In India: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మానవాళిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఫస్ట్ వేవ్తో పోలిస్తే.. ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే గడిచిన 24 గంటల్లో దేశంలో మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య సుమారు 50 దేశాలలో �
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే శనివారం నుంచి రాష్ట్రంలో 880 ప్రైవేట్ ట్రావెల్స్...
కరోనా మహమ్మారి ఎప్పుడు.. ఎవరిని.. ఎలా బలితీసుకుంటుందో తెలియడం లేదు. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ కార్యాలయంలో తను కూర్చున్న కుర్చీలోనే తుదిశ్వాస విడిచారు.
పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సంవత్సరం చార్ ధామ్(బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి)యాత్రను నిలిపివేసింది. దీనిపై ముఖ్యమంత్రి
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత, కరోనా కేకలు వినిపిస్తున్నాయి.