Home » Covid Cases
దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
ఉత్తరాఖాండ్ లోని హరిద్వార్ లో 594కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2వేల 812కు..
Covid spreading faster in India : ప్రపంచంలో ఎక్కడలేని విధంగా భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకూ అంతకంతకూ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో రోజువారీగా కరోనా కేసులు 1,50వేలకు పైగా దాటేశాయి. ఒక్క ఆదివారమే కొత్త కరోన�
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ(ఏప్రిల్-2,2021) రాత్రి 8:30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముంబై,పూణే,నాగ్ పూర్ వంటి సిటీల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది.
ముంబై మేయర్ కిషోరీ పడ్నేకర్ త్వరలోనే సిటీలో లాక్డౌన్ అనౌన్స్ చేయనున్నట్లు హింట్ ..
మాస్క్ లేకుంటే జైలుకే