Home » Covid Cases
Die Haryana Oxygen Shortage : భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆక్సిజన్ లేకపోవడంతో చాలా మంది మరణిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. అయితే..హర్యానా రాష్ట్రంలోని హిసా
కరోనా వైరస్ సోకితే.. దగ్గు, జలుబు, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలుసు.. అయితే జ్ఞాపకశక్తి తగ్గినా అది కరోనా లక్షణమేనట.. కరోనా సోకినవారిలో మెదడు, నరాలపైనా ప్రభావం పడుతున్నదని ప్రముఖ న్యూరో సర్జన్ రంగనాథమ్ పేర్కొన్నారు.
మేలో కరోనా విశ్వరూపం
పది లక్షల కరోనా కేసులు...ఐదువేల కరోనా మరణాలు....ఇవి ఏ రాష్ట్రంలోనో, దేశంలోనో... మొత్తం కేసులో...నెలవారీ బాధితుల వివరాలో కాదు....మరో వారం రోజుల్లో భారత్లో ఒక్కరోజులో నమోదు కానున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య.
తెలంగాణను కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. రాష్ట్రంలో పాలనకు బ్రేకులు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కరోనా బారిన పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయి.
భారత్లో కరోనా కొత్త వేరియంట్ టెన్షన్
గ్రేటర్లో కోవిడ్ విజృంభణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ తప్పడం లేదు.
కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.