Home » Covid Cases
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి.
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
కేరళ కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
కోవిడ్ కోరల నుంచి ఢిల్లీ బయటపడుతోంది.
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కంట్రోల్లోకి వచ్చింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. పాజిటివిటీ రేట్ను నియంత్రించడంలో సర్కార్ సక్సెస్ అయింది. లాక్డౌన్తో కేసులను కట్టడి చేస్తూనే.. ఇంటింటి సర్వేతో కరోనాన�
ఢిల్లీలో కరోనా కేసులు 4నెలలు వెనక్కు వెళ్లిపోయాయి. ఫిబ్రవరి 22న నమోదన కేసుల కంటే తక్కువగా 131 కేసులు మాత్రమే నమోదై రాష్ట్రంలో ధైర్యాన్ని నింపాయి. వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజలుగా వైరస్ తో ముప్పుతిప్పలు పడ్డ ప్రజానీకం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో 255 కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజివిటి రేటు 0.35గా ఉంది. 24 గంటల్లో 23 మంది కరోనా వైరస్ బా
గత 24 గంటల్లో 238 కొత్త కోవిడ్ కేసులు బయటపడినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజులో 504 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. 14,01,977 రికవరీ అయ్యారు. మొత్తం రాష్ట్రంలో 24 వేల 772 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3922గా ఉన్న
తెలంగాణలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో లాక్ డౌన్ లో ప్రభుత్వం సడలింపులు ప్రకటిస్తోంది. గత 24 గంటల్లో 1798 కేసులు నమోదయ్యాయని, 14 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.